in ,

ఒక్కహోటల్ కూడా ఉండదు: కేఏ పాల్”

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజయనగరంలో బుధవారం పర్యటించారు. తన పర్యటనలో భాగంగా పట్టణంలోని ఓ హోటల్ లో తనతో పాటు వ్యక్తిగత సిబ్బందికి గదులు బుక్ చేశారు. ఈ నేపథ్యంలోసదుపాయాలు సరైన సౌకర్యాలు సరిగ్గా లేవంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీడియా సమావేశానికి తగిన ఏర్పాట్లు చేయాలని కోరితే చేయలేదని మండిపడ్డారు. గుండాయిజం చేస్తే ఒక్క హోటల్ కూడా ఉండదన్నారు.హోటల్ మేనేజ్మెంట్ పైనతన కోపం వ్యక్తం చేశారు

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

తెలంగాణ డిక్లరేషన్ల పేరిట ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా ?

రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల నిబంధనలను వివరించిన సిరిసిల్ల డిఎస్పి.