in ,

ఏఎన్ఎంలు ఆశా వర్కర్ల తో శిక్షణ: డిఎంహెచ్ఎ”

జగనన్న ఆరోగ్య సురక్ష పై కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని మన్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగన్నాధరావు అన్నారు. బుధవారం పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ జగన్నాధరావు పాటు కమిషనర్ రామప్పలనాయుడు హెల్త్ ఆఫీసర్లు మెడికల్ ఆఫీసర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగనన్న ఆరోగ్యం సురక్ష పై ఏఎన్ఎంలు ఆశా వర్కర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

నూతన పింఛన్లు పంపిణీ చేసిన కమ్మవలస సర్పంచ్ పిల్లా వసు౦ధర”

ఈ కల్వర్టు మరమ్మతులు చేస్తాం: కామన్ మేన్ న్యూస్ ఎఫెక్ట్