in ,

ఎమ్మెల్యేలకు టీటీడీ దర్శనాలు పెంచిన ప్రభుత్వం

ఎమ్మెల్యేలకు టీటీడీ దర్శనాలు పెంచిన ప్రభుత్వం…ఎంఎల్ఏ కోటా క్రింద రోజుకు 10 మందికి సుపధం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనాలు…

 తిరుమల శ్రీవారి దర్శనాల బ్రేక్ దర్శనం గతంలో శుక్ర, శని, ఆదివారాలలో తమ కోటా క్రింద ఉండేవి కావు, ఇప్పుడు శుక్రవారం మినహా వారంలో అన్ని రోజులూ బ్రేక్ దర్శనాలును పొందే సౌకర్యం కల్పించిన ప్రభుత్వం

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

చంద్రబాబుకు మద్దతుగా పాదయాత్ర

గణనాధుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి-డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు