in ,

ఈరోజు 819 కేసులు పరిష్కారం”

జాతీయ లోక్ అదాలత్ ఆదేశానుసారం శనివారం పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో లోక్ అదాలత్ ను నిర్వహించారు. ఈరోజు 819 కేసులు పరిష్కారం అయ్యవని ఇంచార్జి జూనియర్ సివిల్ జడ్జి చక్రవర్తి మల్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ అనిల్ రాజు, ట్రజరర్ రవికుమార్, వైస్ ప్రెసిడెంట్ ఫయాద్ అహ్మద్, న్యాయ వాదులు నారాయణ, చంద్రశేఖర్, రమణ, కోత. రజని కుమార్ పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

కోడి పందాల స్థావరంపై దాడులు నిర్వహించిన పోలీసులు

చంద్రబాబు అరెస్ట్: ప్రజలే అండగా ఉండాలన్న భువనేశ్వరి… రాష్ట్రపతి , ప్రధానమంత్రి జోక్యం కోరుతూ లేఖ రాసిన ఎంపీ రామ్మోహన్