in , ,

ఈనెల 9న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాడేరు పర్యటన

ఈనెల 9న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ పాడేరు లో పర్యటించనున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ గురువారం తెలిపారు. స్థానిక ఐటీడీఏ సమావేశం మందిరంలో ఆయన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లా అధికారులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై సమీకించనున్నారని అన్నారు. 

[zombify_post]

Report

What do you think?

ఆశీర్వాదించడి అభివృద్ధి చేస్తా

సెప్టెంబర్ 9న లోక్ అధాలత్ వినియోగించుకోవాలి-ఎస్పీ భాస్కర్