in ,

శిథాలావస్థలో హౌసింగ్ బోర్డుకాలనీ పార్కునకు మరమ్మత్తులు చేపట్టాలి

ఆదోని జిల్లా సమితి,

శిథాలావస్థలో ఉన్న ఆదోని హౌసింగ్ బోర్డు కాలనీ పార్కునకు మరమ్మత్తులు చేపట్టాలని ఆదోని పురపాలక సంఘ అధికారులకు ఆదోని జిల్లా సమితి తరపున డిమాండ్ చేస్తున్నాము.

తుప్పు పట్టిన ఆట వస్తువులతో చిన్నారులకు ప్రమాదం పొంచి ఉన్నది. ఏదైనా జరగరానిది జరిగితే దానికి అధికారులదే బాధ్యత అని హెచ్చరిస్తున్నాము.పిల్లలు ఆడుకునే పరికరాలు పూర్తిగా శిథిలమైనందున వెంటనే నూతన పరికరాలను అమర్చాలని, గోడలను పటిష్టపరిచి బయటి జంతువులు లోపలికి రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని గుర్తు చేస్తున్నాము.

– ఎ. నూర్ అహ్మద్ M.A.,B.Ed., (M.Sc.(psy))

ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

బ్రాహ్మణ భవణాలు, అపరకర్మలు భవణాల ఏర్పాటుకు సహకరించండి.

ఆదోనిలో జనసేన నాయకుల నిరసన