*వలసలను ఆపటం లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది*
ఆదోని అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసిన పార్టీ వైసిపి పార్టీ ప్రజలకి ఉపాధి లేక ఉపాధి అవకాశాలు లేక వలస వెళుతున్నటువంటి పరిస్థితి గౌరవ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు వలసలు అరికట్టడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చెందింది. ఆదోని అభివృద్ధి చెందాలంటే వలసలు ఆగాలంటే *జనసేన పార్టీ ఇంచార్జ్ N మల్లప్పన్న గారు MLA గా గెలవాలి* అని జనసేన పార్టీ మండల నాయకులు యం పులి రాజు గారు అన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!