in ,

ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోండి.

విద్యార్థి సంఘాలు సెలవు దినాలలో కూడా పాఠశాల లు ఎందుకు నడుపుతున్నారని అడిగిన కారణంగా విద్యార్థి సంఘాల పై ఇష్టా రీత్యా దుర్బాషలు అడిన కారణంగా మండల విద్యా అధికారి గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. గతం లో ఇలాంటి ఘటనలు జరిగి డబ్బు తో వ్యవస్థలను మేనేజ్ చెయ్యడం లో దిట్ట అయిన నేషనల్ స్కూల్ యాజమాన్యం గోపాల్ రెడ్డి గారు MEO మరియు   DEO  త్వరలో చర్యలు తీసుకుంటారని తెలియజేయడం జరిగింది……….ఉన్నత అలోచనలు ఉన్నత ఆశయాలు కలిగిన వారు తలుచుకుంటే ఎంతటి నియంత అయిన  కూడా బెకాతరు చెయ్యరు ఎక్కడి వరకు అయిన పోరాడతారు…

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

గుడి హుండీ దొంగను పట్టుకున్న సీఐ విక్రమ సింహ.

నాంపల్లి అగ్ని ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి.