in ,

ప్రభుత్వ భూములను కాపాడుకుందాం…

అసెంబ్లీ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడుకోవడానికి అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారధి గారు కోరారు.

గురువారం స్థానిక పురపాలక కార్యాలయంలో ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగిన సమావేశంలో పురపాలక సంఘం కమిషనర్, తహసిల్దార్ హసీనా సుల్తాన్, సబ్ రిజిస్టర్ రాజశేఖర్, మండల సర్వేయర్ రమణ, పురపాలక సంఘం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ పరిధిలోని నీ యొక్క ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతం అవ్వడానికి తావు లేకుండా అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.ఆక్రమణదారుల మీద క్రిమినల్ కేసులకు వెనుకాడకూడదని అన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

కర్ణాటక మద్యం అక్రమ రవాణా మరియు అమ్మే వారిపై పోలీసుల ఉక్కు పాదం.

ప్రతి పథకం లబ్ధిదారునికి చేకూరాలి…