in ,

పిజీ విద్యార్థులకూ ఉపకార వేతనాలు వర్తింప చేయాలి

పీజీ విద్యార్థులకూ విద్యా దీవెన, వసతి దీవెన వర్తింప చేయాలని డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆదోని ఆర్ట్స్ కాలేజీ ముందు నిరసన తెలిపారు. డిగ్రీ తర్వాత వివిధ కోర్సులు చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు వర్తింపు చేయాలని, జీఓ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. కిరణ్, సూరి, విక్రమ్, రాముడు, చిన్న, రమేష్ పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

జీఓ21, 31లను రద్దు చేయాలి

బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్షలు