in ,

చేపను మింగిన నాలుగు నెలల పిల్లవాడు

NEWS

చేపను మింగిన నాలుగు నెలల పిల్లవాడు

Published

 4 hours ago 

on

 17/12/2023

By

 Public Judgement

నాలుగు నెలల పిల్లోడు చేపను మింగాడు అది గొంతులో ఇరుక్కోవడంతో ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టర్లు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోని లో నివాసం ఉంటున్న ఓ తల్లి తన పిల్లవాడు నోట్లో నుంచి జల్లు కారిస్తున్నాడని నోట్లో చేప తిప్పితే తగ్గిపోతుందని చుట్టుపక్కల వాళ్ళు సలహా ఇవ్వడంతో ఆ తల్లి బ్రతికిన చిన్న చేపల తెచ్చి పిల్లోని నోట్లో తిప్పుతుండగా చేపని పిల్లోడు మింగేశాడు. పిల్లవాని గొంతులో చేప ఇరుకోవడంతో ఆ తల్లిదండ్రులు హుటాహుటిన ప్రైవేట్ నర్సింగ్ డాక్టర్ హరీష్, ఈఎన్టి డాక్టర్ ప్రసాద్ జాగ్రత్తగా బయటి తీశారు. తన పిల్లవాణ్ణి ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

కర్నూలు జైలు దగ్గర గుండెలు పిండేసిన ఘటన..

చేపను మింగిన నాలుగు నెలల పిల్లవాడు