in ,

ఘనంగా జాషువా జయంతి వేడుకలు

*బహుమతుల ప్రదానం.* పట్టణంలోని మునిసిపల్ పాఠశాలలకు  జాషువా జయంతి  వేడుకలు సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం నిర్వహించిన వ్యాసరచన ,పద్యాలాపన ,చిత్రలేఖనం పోటీలలో ప్రతిభ కనబరచిన 45 మంది విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ పోటీలను అరసం జిల్లా అధ్యక్షులు కే ప్రహ్లాద   నిర్వహించగా ,ఉపాధ్యాయుడు కే .ప్రసాద్ ఆర్థిక సహకారంతో విద్యార్థులకు జామెట్రీ బాక్సులు, పరీక్ష రాసే అట్టలు,పుస్తకాలు,పెన్నులు బహుమతులుగా అందించడం జరిగింది .ఈ కార్యక్రమంలో  అరసం కార్యవర్గ సభ్యులు సుధాకర్ బాబు ఉపాధ్యాయులు కళ్యాణి,జాన్ విక్టర్ ,లోక్య నాయక్ ,కోటన్న ,రేణుక సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చే ప్రయత్నం: డిప్యూటీ సీఎం బూడి

ఘనంగా జాషువా జయంతి వేడుకలు