in ,

గెలుపే ధ్యేయంగా కార్యకర్తలకు అభిమానులకు దిశనిర్దేశం

*ఆదోని అసెంబ్లీ సీటును కర్నూలు పార్లమెంట్ సీటును అఖండ మెజారిటీతో గెలిపించుకుని బాబుకి కానుకగా ఇవ్వాలి మనం*

*ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలుపే ధ్యేయంగా కార్యకర్తలకు అభిమాను దిశనిర్దేశం

*ఆదోనిటిడిపి ఇన్చార్జిమాజీ శాసనసభ్యులు కొంకా మీనాక్షి నాయుడు*

12.04.2024 శుక్రవారం  ఆదోని పట్టణంలో టిడిపి ఇన్చార్జ్ *మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు* అన్న ఆధ్వర్యంలో కర్నూల్ పార్లమెంట్ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి *పంచలింగాల నాగరాజు* గారు అలానే ఆదోని నియోజవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి *డాక్టర్ పార్థసారధి* గారిని జేబీ గార్డెన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో పరిచయ కార్యక్రమం  నిర్వహించడం జరిగింది. ఇందులో ఆదోని నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు మరియు అన్ని గ్రామాల మరియు పట్టణ టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం మీనాక్షినాయుడు అన్న మాట్లాడుతూ……. బిజెపి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయిన పార్థసారథి గారిని మరియు ఎంపీ అభ్యర్థి  పంచలింగాల నాగరాజు గారిని ఆదోని నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు మరియు కూటమి కార్యకర్తలందరూ కలిసి భారీ ఎత్తున గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందుకోసం గత ఎలక్షన్లలో నాకోసం ఏ విధంగా అయితే కష్టపడి పనిచేశారో అంత మించి రెట్టింపుగా కష్టపడి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కార్యకర్తలకు అభిమానులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కొంకా భూపాల్ చౌదరి, నియోజకవర్గ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు,రాతన రంగన్న, బుద్ధారెడ్డి, తిమ్మప్ప చాగి. మల్లికార్జున రెడ్డి, కమ్మ రామస్వామి సత్తన్న, ఆరెకల రామకృష్ణ, ప్రతాపరెడ్డి, రాఘవేంద్ర, ఇతర గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు, ప్రస్తుత ఒకటవడకం సార్ పార్వతీ వెంకటేష్, లక్ష్మీనారాయణ, తెలుగు తరవి బసాపురం వెంకటేష్, కొంకా మీనాక్షినాడన్న గారి అభిమానులు, నందమూరి అభిమానులు బాలయ్య బాబు అభిమానులు   పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు

నామినేషన్ దాఖలు వేసిన సాయి ప్రసాద్ రెడ్డి…