in ,

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 67వ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు.

భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67 వ వర్ధంతిని *MRPS* ఆధ్వర్యంలో ఘనంగా పూలమాల వేసే నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ నెట్టకంటయ్య సార్ ఆదోని నియోజకవర్గం ఇంచార్జ్ M.జగన్ గారు మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత , భారతరత్న గ్రహీత , భారత్ తొలి నాయశాఖ మత్తులు అంబేద్కర్ గారి 67 వ వర్ధంతి సందర్భంగా కన్నీటి సిర చుక్కలతో నివాళులు అర్పించడం జరిగింది. మీ రాతలతో మా అందరి బ్రతుకులలో వెలుగు నింపి మార్గాన్ని చూపించిన నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జోహార్లు.  అంబేద్కర్ గారి ఆశలను కొనసాగాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఒక కుల వర్గానికే కాకుండా యావత్ భారత దేశంలో నివసిస్తున్న జంతు , పక్షి ,  మానవ ప్రాణాలకు కూడా ఎంతో హక్కుల , రక్షణ చట్టాల్ని తెచ్చారని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా  తీసుకోవాలని చెప్పడం. ఈ కార్యక్రమంలో మణికంఠ నరసింహ మన్మోహన్ రామంజి మారెప్ప నరసింహా విజయరాజు హర్లయ్య బసవరాజు శంకర్ హనుమంతు తాయన్న వీరేష్ గోవిందు వీరన్న ఉరుకుంది తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

నీట మునిగిన రావులపాలెం బస్టాండ్

ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసిన… వెల్లాల మధుసూదనశర్మ.