*పార్వతీపురం మన్యం జిల్లా* జిల్లా కలెక్టర్ సతీమణి కరుణ పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా బి వాగ్దేవి, ఆమె బృందం సురక్షితంగా ప్రసవం కావడానికి అన్ని చర్యలు తీసుకున్నారు
ఇది రెండవ కాన్పు కాగా మొదటి కాన్పు కూడా రంప చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగి ఆడపిల్లకు జన్మనిచ్చారు. అప్పుడు నిశాంత్ కుమార్ రంప చోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పనిచేసేవారు.
This post was created with our nice and easy submission form. Create your post!