in , ,

చంద్రబాబుపై మరో కేసు..

babu

[ad_1]

తాజాగా ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబుపై పీటీ వారెంట్ ను విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ దాఖలు చేశారు. ఆ స్కాంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి అంటూ పీటీ వారెంట్ లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఆ పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది.

Report

What do you think?

Written by Naga

హీరో నవదీప్‌కు 41ఏ కింద నోటీసులు

పెరిగిన బంగారం ధర