in , ,

గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టుల నిరసన సేవ్ జర్నలిజం”

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులపై ప్రదర్శిస్తున్న వివక్షతా దాడులు దృష్ట్యా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు టెక్కలిలో సోమవారం గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం ప్రెస్ క్లబ్, ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి.. సేవ్ జర్నలిజం అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బెండి నర్సింగరావు, సభ్యులు నర్సిపురం శేఖర్, కిరణ్, స్వామి, రాంజీ, డొక్కరి కృష్ణారావు, గనియా శివకుమార్, ఉదయకుమార్, గోపీనాథ్, వినాయకరావు తదితరులున్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Prasad

సచివాలయంలో గంజాయి మొక్క

Kvps 25వఆవిర్భావ దినోత్సవం…సంతేకుడ్లుర్ లో జెండా ఆవిష్కరణ.