in , ,

ఆత్మహత్యాయత్నం

  డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జొన్నాడ గౌతమి బ్రిడ్జి పైనుండి గోదావరిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అటుగా వెళుతున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది గమనించి హుటాహుటిన అతని వద్దకు చేరుకొని ఆత్మహత్యయత్నాన్ని ఆపకలిగారు. హైవే సిబ్బంది రావులపాలెం పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో రావులపాలెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినటు తెలిపారు

.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Kiran

రైతులకు రుణమాఫీ లబ్ది జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు-జిల్లా కలెక్ట

గృహలక్ష్మీ ప్రొసీడింగ్స్ పంపిణీ