in ,

విద్యార్థులకు జుట్టు కత్తిరించిన హెడ్ మాస్టర్.

కాకినాడ లోని సూర్యనారాయణపురంలో గల ఎన్ఎస్ఎస్ ఆర్కే పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చాయని 9 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించిన హెడ్ మాస్టర్.

ఆందోళనకు దిగిన విద్యార్థులు తల్లిదండ్రులు 

హెడ్ మాస్టారు పై కేసు నమోదు చేసిన పోలీసులు..

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

అధికార పార్టీకి చెందిన జడ్పిటిసీ పై గ్రామస్తుల దాడి, తీవ్ర గాయాలు

ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం