in , , ,

వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

[ad_1]

తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి  రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమర్పించనున్నారు.  సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు.

Report

What do you think?

Written by Srinu9

వైసీపీలోకి చేరిన 30 టిడిపి కుటుంబాలు

ప్రగతి భవన్‌లో ఘనంగా వినాయక చవితి