in ,

రామతీర్థంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ”

పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో రామస్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అర్చక స్వాములు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆశీర్వచన మండపంలో విశ్వక్సేనారాధన, పుణ్యావచనం తదితర కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహించారు. ఈనెల 17 నుంచి 27 వరకూ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఇఓ కిషోర్ కుమార్ వెల్లడించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

డక్కినివీధి యువసేన ఆధ్వర్యంలో “మట్టి గణపతి విగ్రహాల పంపిణీ””

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలి”