in , ,

శ్రీశైల దేవస్థానం EO లవన్న బదిలీ

  జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రం ఆలయ కార్య నిర్వహణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న  S లవన్న ను ప్రభుత్వం బదిలీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి  మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు శ్రీశైల దేవస్థానం నూతన ఈవోగా D పెద్దిరాజును ప్రభుత్వం నియమించింది

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

మండలంలో తనిఖి జడ్పి సిఇఓ శ్రీరామూర్తి

రూ.50 కోట్ల తో సిరివెళ్ల యూనియన్ బ్యాంక్ బిజినెస్ టర్న్వొర్ .